లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ పుంజుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 307 పాయింట్లు పెరిగి 34,287కి చేరుకుంది. నిఫ్టీ 113 పాయింట్లు లాభపడి 10,142 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 75.58 వద్ద కొనసాగుతుంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/