లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 288 పాయింట్లు లాభపడి, 39వేల మార్కును దాటింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 82 పాయింట్ల లాభంతో 11,521 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ. 73.64 వద్ద కొనసాగుతుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/