లాభాలతో మొదలైన మార్కెట్లు
ముంబయి: దేశీయ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.47 గంటల సమయంలో సెన్సెక్స్్ 315 పాయింట్లు ఎగబాకి 41,286 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 92 పాయింట్లు లాభపడి 12,149 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.33 వద్ద కొనసాగుతుంది.
తాజా ఏపీ వార్తల కోస క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/