లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.50 గంటల సమయంలో సెన్సెక్స్ 490 పాయింట్లు ఎగబాకి 39,194 వద్ద కొనసాగుతుండగా నిఫ్టీ 135 పాయింటు లాభపడి 11,552 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.57 వద్ద కొనసాగుతుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/