లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు

BSE
BSE

ముంబయి: దేశీయ స్టాక్‌ మర్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.55 గంటల సమయంలో సెన్సెక్స్‌ 352 పాయింట్లు ఎగబాకి 37,741 వద్ద కొనసాగతుండగా..నిఫ్టీ 109 పాయింట్లు లాభపడి 11,159 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలు రూ.73.75 వద్ద కొనసాగుతుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/