లాభాల జోరులో మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల్లో పయనిస్తున్నాయి. ఈరోజు ఉదయం 9.47 గంటల సమయంలో సెన్సెక్స్‌ 322 పాయింట్లు ఎగబాకి 39,295 వద్ద కొనసాగతుండగా నిఫ్టీ 88 పాయింట్లు లాభపడి 11,592 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.12 వద్ద కొనసాగుతుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/