లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం 9.50 గంటల సమయంలో సెన్సెక్స్ 102 పాయింట్లు ఎగబాకి 38,083 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 31 పాయింట్లు లాభపడి 11,259 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.57 వద్ద కొనసాగుతుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/