వరుసగా నాలుగో రోజు నష్టలో మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 360 పాయింట్లు నష్టపోయి 58,765కి పడిపోయింది. నిఫ్టీ 86 పాయింట్లు కోల్పోయి 17,532 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.11 వద్ద కొనసాగుతుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/