భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా నష్టాపోయాయి. సెన్సెక్స్ 633.76 పాయిట్లు నష్టపోయి 38,357.18 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 193.6 పాయింట్లు కోల్పోయి 11,33.9 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ. 73.13గా కొనసాగుతుంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/