భారీ నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో మొదలయ్యాయి. ఉదయం 9.45 గంటల సమయంలో సెన్సెక్స్ 1,544 పాయింట్లు దిగజారి 32,154 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 451 పాయింట్లు కోల్పోయి 9,047 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.33 వద్ద కొనసాగుతుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/