స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్పలాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.35 గంటల సమయంలో సెన్సెక్స్ 157 పాయింట్లు లాభపడి 35,073 వద్ద, నిఫ్టీ 37 పాయింట్లు లాభపడి 10,339 వద్ద కొనసాగుతుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/