నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఊగిసలాట మధ్యలో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.47 గంటల సమయంలో సెన్సెక్స్ 123 పాయింట్లు నష్టపోయి 43,704 వద్ద, నిఫ్టీ 34 పాయింట్లు తగ్గి 12,824 వద్ద ట్రేడవుతున్నాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/