భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు
800 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలను చవిచూశాయి. సోమవారం ట్రేడింగ్ ముగిసేసరికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ సూచీ 806 పాయింట్ల నష్టానికి 40,363 వద్ద ముగిసింది. నిఫ్టీ సూచీ 251 పాయింట్లు పడిపోయి 11,829 వద్ద చతికిలపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.84 గా ఉంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/