లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ల ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.45 గంటల సమయంలో సెన్సెక్స్ 343 పాయింట్ల లాభంతో 38,031 వద్ద కొనసాగుతుంది. నిప్టీ 103పాయింట్ల లాభంతో 11198 వద్ద ఉంది. డాలర్తో రూపాయి మారకం విలువ 75.05 వద్ద కొనసాగుతుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/