భారీ నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు

BSE
BSE

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.50 గంటల సమయంలో సెన్సెక్స్‌ 602 పాయింట్లు కోల్పోయి 30,965 వద్ద ట్రేడవుతుంది. నిఫ్టీ 167 పాయింట్లు దిగజారి 9,070 వద్ద కొనసాగుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.13 వద్ద కొనసాగుతుంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/