భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా భారీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 418 పాయింట్లు పెరిగి 59,141కి ఎగబాకింది. నిఫ్టీ 110 పాయింట్లు పెరిగి 17,630కి చేరుకుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.52 వద్ద కొనసాగుతుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/