లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 364 పాయింట్లు లాభపడి 38,799కి చేరుకుంది. నిఫ్టీ 95 పాయింట్లు పెరిగి 11,466 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.31గా ఉంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/