భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి 2,002 పాయింట్లు నష్టపోయి 31,715.35 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ566.40 పాయింట్లు నష్టాపోయి 9,293 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 75.71గా ఉంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/