లాభాలకు బ్రేక్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి: గత ఆరు రోజులుగా వరుస లాభాలతో దుసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లుకు బ్రేక్ పడింది. మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 400 పాయింట్ల మేర నష్టాల్లోకి వెళ్లింది. చివర్లో పుంజుకుని 128.84 పాయింట్లు నష్టంతో 33,980.90 వద్ద ముగిసింది. నిఫ్టీ 32,45 పాయింట్లు కోల్పోయి 10,029 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 75.75గా ఉంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/