దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 958 పాయింట్లు లాభపడి 59,885కి పెరిగింది. నిఫ్టీ 276 పాయింట్లు ఎగబాకి 17,823కి చేరుకుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/