నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 586 పాయింట్లు పతనమై 52,553కి పడిపోయింది. నిఫ్టీ 171 పాయింట్లు కోల్పోయి 15,752కి దిగజారింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.87 వద్ద కొనసాగుతుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/