భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 400 పాయింట్లు కోల్పోయి 51,703కి పడిపోయింది. నిఫ్టీ 104 పాయింట్లు పతనమై 15,208 వద్ద స్థిరపడింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/