కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు నష్టాలను చవి చూశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,145 పాయింట్లు నష్టపోయి 49,744కి పడిపోయింది. నిఫ్టీ 306 పాయింట్లు కోల్పోయి 14,675కి దిగజారింది. మెటల్ సూచీ మినహా అన్ని సూచీలు నష్టపోయాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/