కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
1,020 పాయింట్లు నష్టపోయన సెన్సెక్స్
ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లులో ఈరోజు మరో బ్లాక్ ఫ్రైడే నమోదయింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,020 పాయింట్లు కోల్పోయి 58,098కి పడిపోయింది. నిఫ్టీ 302 పాయింట్లు నష్టపోయి 17,327క దిగజారింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.80.99 వద్ద కొనసాగుతుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/