కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,416 పాయింట్లు కోల్పోయి 52,792కి పడిపోయింది. నిఫ్టీ 430 పాయింట్లు నష్టపోయి 15,809కి దిగజారింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/