భారీగా నష్టపోయిన స్టాక్‌ మార్కెట్లు

Bombay stock exchange
Bombay stock exchange

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు కరోనా ప్రభావంతో కుదేలైపోయాయి. ఎన్నడూ లేనంతగా బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ సూచీ 2619 పాయింట్లు దిగజారి 32,778 వద్ద ముగించింది. నిఫ్టీ సూచీ 868 పాయింట్లు నష్టపోయి 9,590 వద్ద కుప్పకూలిపోయింది. ఇక డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.21 గా ఉంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/