లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. నేటి ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 223.51 పాయింట్లు లాభపడి 32,424.10 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 90.20 పాయింట్లు లాభపడి 9,580.30 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 75.61గా ఉంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/