స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు

Bombay stock exchange
Bombay stock exchange

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ సూచీ 62 పాయింట్లు లాభపడి 35,697 వద్ద ముగిసింది. నిఫ్టీ సూచీ కేవలం 6 పాయింట్లు మాత్రమే లాభపడి 10,458 వద్ద ట్రేడయింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.67 గా ఉంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/