లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.36 గంటల సమయంలో సెన్సెక్స్ 199 పాయింట్లు పెరిగి 38,270 వద్ద, నిఫ్టి 57 పాయింట్లు పెరిగి 11,260 వద్ద కొనసాగుతుంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/