లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
మంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు గత రెండు రోజులుగా లాభాల్లో పయనిస్తున్నాయి. ఈరోజు కూడా మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.41 గంటల సమయంలో సెన్సెక్స్ 83 పాయింట్లు లాభపడి 35,927 వద్ద కొనసాగుతుండగా.. సెన్సెక్స్ 23 పాయింట్లు ఎగబాకి 10,575 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.68 వద్ద కొనసాగుతంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/