భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: గత రెండు సెషన్లుగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 638 పాయింట్లు లాభపడి 52,837కి పెరిగింది. నిఫ్టీ 120 పాయింట్లు పెరిగి 15,824 వద్ద స్థిరపడింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/