భారీ లాభాల్లో స్ట్టాక్ మార్కెట్లు
మంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.33 గంటల సమయంలో సెన్సెక్స్ 318 పాయింట్లు పెరిగి 40,301 వద్ద, నిఫ్టీ 82 పాయింట్లు లాభంతో 11,844 వద్ద ట్రేడవుతున్నాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/