కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్ల లాభాలు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఐదు రోజులుగా వరుస లాభాలతో కొనసాగుతున్నాయి. ఉదయం 9.43 గంటల సమయంలో సెన్సెక్స్‌ 467 పాయింట్లు ఎగబాకి 34,293 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 142 పాయింట్లు లాభపడి 10,121 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.88 వద్ద కొనసాగుతుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/