లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.53 గంటల సమయంలో సెన్సెక్స్ 77 పాయింట్ల లాభంతో 39,806 వద్ద, నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో 11,694 వద్ద ట్రేడవుతున్నాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/