భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.36 సమయంలో సెన్సెక్స్ 323 పాయింట్లు లాభపడి 36,345 వద్ద, నిష్టీ 109 పాయింట్లు లాభపడి 10,176 వద్ద ట్రేడవుతున్నాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/