లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఉదయం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9.37 గంటల సమయంలో సెన్సెక్స్ 224 పాయింట్లు లాభపడి 39,330 వద్ద నిఫ్టీ 64 పాయింట్లు లాభపడి 11,623 వద్ద కొనసాగుతున్నాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/