లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 332 పాయింట్ల లాభంతో 35,095 వద్ద ట్రేడవుతుండగా..నిఫ్టీ 108 పాయింట్లు లాభపడి 10,350 వద్ద కొనసాగుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.95 వద్ద ట్రేడవుతుంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/