లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

sensex.
sensex.

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.35 గంటల సమయంలో సెన్సెక్స్‌ 217 పాయింట్లు ఎగబాకి 30,413 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 67 పాయింట్లు లాభపడి 8,946 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.06 వద్ద కొనసాగుతుంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/