లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

sensex.
sensex.

మంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.21 గంటల సమయంలో సెన్సెక్స్‌ 182 పాయింట్లు లాభపడి 35,143 వద్ద, నిఫ్టీ 61 పాయింట్లు లాభపడి 10,373 వద్ద కొనసాగుతుంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/