లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

Bombay stock exchange
Bombay stock exchange

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెటు ఈరోజు లాభాలతో మొదలైనవి. ఉదయం 9.35 సమయంలో సెన్సెక్స్‌ 123 పాయింట్లు లాభపడి 36,452 వద్ద, నిఫ్టీ 38 పాయింట్ల లాభంతో 10,744 వద్ద కొనసాగుతున్నాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/