భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ మార్కెట్లు సోమవారం భారీ నష్టాన్ని చవిచూసాయి. బాంబే స్టాక్ మార్కెట్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 416 పతనమయి 41,528 వద్ద ముగిసింది. నిఫ్టీ సూచీ 127 పాయింట్లు నష్టపోయి 12,224 వద్ద ట్రేడయింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 71.12 గా ఉంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/