నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. గత రెండు రోజుల పాటు వరుసగా లాభాల్లో పయనించిన మార్కెట్లు నేడు ఆరంభం నుంచే నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 106 పాయింట్లు నష్టాపోయి..41,458 వద్ద ..నిఫ్టీ 26 పాయింట్లు నష్టపోయి 12,174 వద్ద ట్రేడింగ్ను ముగించాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/