భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
మంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లలో నాలుగు రోజులుగా కొనసాగిన జోరుకు నేడు బ్రేక్ పడింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 561 పాయింట్లు నష్టపోయి 34,868కి పడిపోయింది. నిఫ్టీ 165 పాయింట్లు పతనమై 10,305కి దిగజారింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/