ఫ్లాట్గా ముగిసిన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్గా ముగిశాయి..నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 7 పాయింట్ల స్వల్ప లాభంతో 49,751 వద్ద ముగిసింది. నిఫ్టీ 32 పాయింట్లు ఎగబాకి 14,707 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.46 వద్ద నిలిచింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/