స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

sensex
sensex

మంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 37 పాయింట్లు నష్టపోయి 38,369కి పడిపోయింది. నిఫ్టీ 14 పాయింట్లు కోల్పోయి 11,308 వద్ద స్థిరపడింది. డారలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.83 గా ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/