నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

stock market
stock market

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 335 పాయింట్లు కోల్పోయి 37,736కి పడిపోయింది. నిఫ్టీ 100 పాయింట్లు పతనమై 11,102కి దిగజారింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.84గా ఉంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/