నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

stock market
stock market

మంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 134 పాయింట్లు నష్టపోయి 38,845 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 11 పాయింట్లు కోల్పోయి 11,504.95 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.45గా ఉంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/