స్పల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 86 పాయింట్ల లాభంతో 38,615 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 23 పాయింట్లు పెరిగి 11,408 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.69 గా ఉంది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/