భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 700 పాయింట్లు లాభపడి 34,208కి పెరిగింది. నిఫ్టీ 211 పాయింట్లు పెరిగి 10,092కి చేరుకుంది. డాలర్తో రుపాయి మారకం విలువ 76.14 వద్ద కొనసాగుతుంది.
తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/career/