నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్ మర్కెట్లు ఈరోజు ఒడిదుడుకుల్లో ట్రేడ్ అయ్యాయి. నేటి ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 63 పాయింట్లు నష్టపోయి 30,609కి పడిపోయింది. నిఫ్టీ 10 పాయింట్లు కోల్పోయి 9,029 వద్ద స్థిరపడింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/